archive#Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan

News

ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి శివైక్యం

గుజరాత్‌ లోని ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి అనంతశ్రీ విభూషిత స్వరూపానందేంద్ర సరస్వతి (99) శివైక్యం చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... మధ్యప్రదేశ్‌ నర్సింగాపూర్‌లోని శ్రీధాం జోతేశ్వర్‌ ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు....
News

క‌శ్మీర్‌ పండిట్ల వ‌ల‌స‌ల‌పై మ్యూజియం

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో క‌శ్మీర్‌ పండిట్లపై జరిగిన మారణహోమం జ్ఞాపకార్థం మ్యూజియం ఏర్పాటును సులభతరం చేస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం భూమితో పాటు అవసరమైన అన్ని మౌలిక...