archive#Madapam

News

దేశంలో అతిపెద్ద హనుమంతుడి విగ్రహం శ్రీకాకుళంలో ఏర్పాటు

ప్రారంభించిన పరిపూర్ణానందస్వామి శ్రీ‌కాకుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపం గ్రామం వద్ద దేశంలోనే ఎత్తైన 180 అడుగుల వీర హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వంశధార నది ఒడ్డున ఏర్పాటు చేసిన ఈ విగ్రహం భక్తులకు కనువిందు చేస్తోంది. ఈ విగ్రహావిష్కరణ...