archive#LUMPY VIRUS

News

గోవులకు లంపీ వైరస్… ఒక్క రాజస్థాన్లోనే 12 వేల మూగజీవాలు బలి

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పశువులకు లంపీ చర్మవ్యాధి సోకుతోంది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి కారణంగా కేవలం ఒక్క రాజస్థాన్‌లోనే 12వేల గోవులు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన రాజస్థాన్‌ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వహించే పశువుల సంతలపై నిషేధం విధిస్తున్నట్లు...