బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం
భాగ్యనగరం: తెలంగాణలో నేడు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం జరుగుతోంది. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో అమిత్ షా మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్కు అనేకానేక ప్రణామాలు......