‘లేపాక్షి’పై హిందూపురంలో జాతీయ సదస్సు
హిందూపురం: ప్రఖ్యాతిగాంచిన లేపాక్షి వీరభద్రాలయ కట్టడాలు, శిల్పకళ, తైలవర్ణచిత్రాలకు ప్రపంచ వార సత్వ కట్టడాల జాబితా(యునెస్కో గుర్తింపు) లో శాశ్వతంగా చోటు దక్కడం కోసం డిసెంబర్ 14,15 తేదీల లేపాక్షిలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు చరిత్రకారుడు, సదస్సు సంచాలకుడు మైనాస్వామి చెప్పారు....




