ఏపీ సర్కార్కు ఎస్సీ కమిషన్ నోటీసు!
మత మార్పిడులపై వివరణ ఇవ్వడంలో జాప్యం న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిడులపై జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి నోటీసు జారీ చేసింది. గతంలో జారీ చేసిన నోటీసుకు సమాధానం ఇవ్వడంలో జాప్యం చేసినందున తాజాగా...