‘స్వదేశీ యుద్ధ నౌక’లను జాతికి అంకితం చేసిన రాజ్నాథ్ సింగ్
ముంబై: ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలు సూరత్, ఉదయగిరిలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ముంబైలోని మాజగావ్ డాక్స్లో అవి జలప్రవేశం చేశాయి. ఈ యుద్ధ నౌకల డిజైన్ను డైరెక్టరేట్...
