పది గోమాతలను పొట్టనపెట్టుకున్న లతీఫ్ షేక్!
జల్నా: ఓ ముస్లిం పది ఆవులను చంపేశాడు. మహారాష్ట్రలోని జల్నా జిల్లా పర్తూర్ తాలూకా అంబా గ్రామంలో లతీఫ్ షేక్ అనే వ్యక్తి సమీపంలోని ఆలయ గోశాలలోని ఆవులను విద్యుదాఘాతానికి గురిచేసి, దారుణంగా హత్య చేశాడు. ఇందులో నాలుగు సూలు(చూలు) ఆవులు....
