archive#Latest News #Uttar Pradesh

News

బురఖాతో వచ్చే విద్యార్థినులకు నో ఎంట్రి అని చెప్పిన కళాశాల యాజమాన్యం… ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లోని ఓ హిందూ కళాశాలకు ముస్లిం విద్యార్థినులు బురఖా ధరించి రావడం ఉద్రిక్తతకు దారితీసింది. బురఖా ధరించి వచ్చిన విద్యార్థినులను ఆ కళాశాల సిబ్బంది గేటు వద్దనే నిలువరించారు. బురఖా తొలగించి కళాశాలలోని తరగతులకు వెళ్లాలని సూచించారు. కానీ...