తాలిబన్లతో జట్టు కట్టిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్… భారత్లో దాడులకు పాక్ కుయుక్తి.. రక్షణ వర్గాల హెచ్చరిక
అమెరికా, నాటో దళాల ఉపసంహరణతో తాలిబన్లు అఫ్గానిస్థాలో విధ్వంసం సృష్టిస్తూ.. దేశాన్ని క్రమంగా తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ కీలకమైన భూభాగాలు వారి వశమైపోతున్నాయి. భారత్లో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడే లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు తాలిబన్లతో...
