సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించడానికి రాజ్యాంగ సవరణ అవసరం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: సంస్కృతాన్ని భారత జాతీయ భాషగా ప్రకటించాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాన్ని పరిశీలించడానికి కోర్టు సరైన వేదిక కాదని పేర్కొంది. ఈ అభ్యర్థనను పార్లమెంటులో లేవనెత్తాలి గానీ.. కోర్టుల్లో...
