మాఫియా నుండి మేం స్వాధీనం చేసుకున్న భూములు దళితులు, పేదలకే – యూపీ సీఎం యోగి
పాలనలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్టైలే వేరు అని అంటుంటారు. తాజాగా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడుతూ రౌడీలు, గూండాలు, మాఫియా నుండి స్వాధీనం చేసుకున్న భూములను ప్రజల కోసం వినియోగించనున్నామన్నారు. ఆగష్టు 19 గురువారం నాడు తన...
