పాక్ ప్రభుత్వ విధానాలు అరాచకం.. ప్లీజ్ మమ్మల్ని భారత్లో కలిపేయండి అంటున్న ఆ ప్రాంత ప్రజలు?
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని గిల్గిట్-బాల్టిస్థాన్లలో ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వ విధానాలు తమ పట్ల వివక్షపూరితంగా ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోల ఆధారంగా ప్రభుత్వంపై వీరి ఆగ్రహం ఎంత...
