కుష్బూపై డీఎంకే నేత వివాదస్పద వ్యాఖ్యలు.. కనిమొళి క్షమాపణ
చెన్నై: తమిళనాడు బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి డీఎంకే నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇరుపార్టీల మధ్య దుమారాన్ని రేపాయి. డీఎంకే, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీలోని మహిళ నేతలుగా నటీమణులను డీఎంకే నేత సైదై సాదిక్ అసభ్య...
