ప్రధానిపై కేటీఆర్ ట్వీట్ … మండిపడుతున్న బీజేపీ
భాగ్యనగరం: సమతామూర్తి విగ్రహాన్ని పక్షపాతి ఆవిష్కరించారంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్పై బిజెపి మండిపడుతోంది. దానితో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకొంటున్నది.. ఈ అంశంపై సోమవారం కేటీఆర్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి మధ్య ‘ట్విటర్...

