archive#Krishnapatnam port

News

కృష్ణపట్నం ఓడరేవుకు ఐఎన్‌ఎస్ సుకన్య యుద్ధనౌక

కృష్ణపట్నం: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని.. కృష్ణపట్నం ఓడరేవుకు ఐఎన్​ఎస్​ సుకన్య యుద్ధనౌక చేరుకుంది. ఈ యద్ధనౌక సందర్శనకు అనుమతి లభించడంతో.. ప్రకాశం, నెల్లూరు జిల్లా వాసులు, విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. సుకన్య యుద్ద నౌకలో ఉన్న వివిధ రకాల అధునాతన...