archiveKrishna

News

కృష్ణానదిలో పుణ్యస్నానాలకు స్నానఘాట్ల ఏర్పాటు

విజయవాడ: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు కృష్ణానదిలో పుణ్నస్నానాలను ఆచరించేందుకు వీలుగా స్నాన ఘాట్లను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిన్న శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గతంలో...
News

కృష్ణా, విశాఖ జిల్లాల్లో విషాదం!

పుణ్యస్నానానికి వెళ్ళి నలుగురి గల్లంతు విజయవాడ: విశాఖ, కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక పుణ్యస్నానాల కోసం నదిలోకి దిగిన నలుగురు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోటవల్లూరులో కృష్ణానదిలో ముగ్గురు గల్లంతు అయ్యారు. కార్తీక సోమవారం కార్తీక స్నానాలు...