archive#key projects

News

మోడీ ఎనిమిదేళ్ల సుపరిపాలనపై వంద పేజీల కర పుస్తకం విడుదల

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ళ‌లో దేశానికి సుపరిపాలన అందించారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సేవ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన పలు కీలక పథకాలకు శ్రీకారం చుట్టారని తెలిపింది. మోదీ ప్రధాని పీఠమెక్కాక చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రవేశపెట్టిన...