ఇరుముడితో శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్
కేరళ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదివారం సాయంత్రం శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు. పంబా నది ఒడ్డున ఉన్న గణపతి ఆలయం దగ్గర ఇరుముడి ధరించి స్వామి అయ్యప్ప నడక దారిలో ఆయన సన్నిధానం చేరుకున్నారు. ఆయనను వళ్ళియ నాథ...
