దేశ సమగ్రత, ఐక్యత కోసం హిందువులు జాగృతం కావాలి
ఆర్.ఎస్.ఎస్ ప్రాంత ప్రచారక్ భరత్ కుమార్ కవిటి: దేశ సమగ్రత, ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు చూస్తున్న దుష్టశక్తుల పన్నాగాలను తిప్పికొట్టేందుకు హిందూ సమాజం ఐక్యత కావాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్.ఎస్.ఎస్) ప్రాంత ప్రచారక్ భరత్ కుమార్ పిలుపునిచ్చారు. ఏపీలోని కవిటిలో...

