బొట్టు, గోరింటాకు పెట్టుకున్నందుకు విద్యార్థినులకు జరిమానా… వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం! కర్నూల్లో ఘటన!
కర్నూలు డీఎంహెచ్ కార్యాలయ ప్రాంగణంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో 30 మంది విద్యార్థినులకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ శిక్షణ ఇస్తున్నారు. వీరికి అక్కడే వసతి సౌకర్యం కూడా కల్పించారు. ఈ కోర్సుకు ప్రిన్సిపల్ మరియు హాస్టల్ వార్డెన్గా విజయ సుశీల అనే...
