archive#KARNOOL

News

బొట్టు, గోరింటాకు పెట్టుకున్నందుకు విద్యార్థినులకు జరిమానా… వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం! కర్నూల్‌లో ఘటన!

కర్నూలు డీఎంహెచ్ కార్యాలయ ప్రాంగణంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో 30 మంది విద్యార్థినులకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ శిక్షణ ఇస్తున్నారు. వీరికి అక్కడే వసతి సౌకర్యం కూడా కల్పించారు. ఈ కోర్సుకు ప్రిన్సిపల్‌ మరియు హాస్టల్‌ వార్డెన్‌గా విజయ సుశీల అనే...