భజరంగ్ దళ్ కార్యకర్తను హత్య చేసింది ముస్లిం గుండాలే…
కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప ఆరోపణ బెంగళూరు: శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షను ముస్లిం గూండాలే హత్య చేశారని కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఆరోపించారు. భజరంగ్ దళ్ కార్యకర్త హర్షను కత్తులతో పొడిచి చంపారని చెప్పారు....
