archiveKarnataka: Library with 3000 copies of the Bhagavad Gita set on fire by miscreants

News

కర్ణాటక : గ్రంథాలయంలో 3000 భగవద్గీత కాపీలు దగ్ధం

కర్ణాటకలోని మైసూర్ లోని ఒక గ్రంధాలయంలో 3000 భగవద్గీత పుస్తకాలను కొందరు దుండగులు తగలబెట్టారు. ఈ పబ్లిక్ గ్రంధాలయం సయీద్ ఇసాక్ అనే వ్యక్తికి చెందినది. ఆ లైబ్రరీలో సుమారు 11000 పుస్తకాలు ఉన్నాయి. సయ్యద్ ఇసాక్ అనేక సంవత్సరాలుగా అక్కడ...