archive#KARNAL DISTRICT

News

పంజాబ్‌లో దారుణ ఘటన ఒకేసారి 45 ఆవులు మృతి.. కారణం ఏమిటంటే?

పంజాబ్ : పంజాబ్ రాష్ట్రంలోని ఓ గోశాలలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. విషపూరితమైన పశుగ్రాసం తిన్న 45 ఆవులు మృతిచెందాయి. ఈ ఘటన పంజాబ్‌ రాష్ట్రంలోని కర్నాల్ జిల్లా ఫూన్‌గఢ్ గ్రామంలోని గోశాలలో శుక్రవారం జరిగింది. విషపూరితమైన పశుగ్రాసం తిని 45...