* ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనుమరుగైపోతున్న పురాతన సంపద ఆ ఊరు ఒక్కటే కానీ.. ఆ ఊళ్ళో నాలుగొందల ఆలయాలున్నాయ్. భూమి మీదే కాదు నేల కిందా ఆలయాలెన్నో లెక్కే లేదు. ఆ ఊళ్ళో ఒక్క నంది విగ్రహాలే వంద బయట పడ్డాయంటే......
కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడికి నిరసనగా జనగామ స్టేషన్ ఘన్పూర్ పరిధిలోని పాంనూరులో ఆయన చేపట్టిన ధర్మధీక్షను భగ్నం చేసిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని కరీంనగర్లోని ఆయన...