అస్సాంలో వెయ్యి మందికి పైగా ఉగ్రవాదులు జన జీవన స్రవంతిలోకి……
అస్సాంను తిరుగుబాటు రహిత రాష్ట్రంగా చెయ్యడానికి చేస్తున్న ఒక పెద్ద ప్రయత్నంలో భాగంగా, వెయ్యికి పైగా సాయుధ ఉగ్రవాదులు శాంతి ప్రక్రియ ద్వారా జన జీవన స్రవంతిలో చేరారు. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు 1000 మందికి...
