archive#Kanipakam temple

News

వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.05 కోట్లు

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. కానుకల రూపంలో రూ.1,05,91,508లు లభించినట్లు ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. ఆస్థాన మండపంలో గురువారం స్వామి హుండీ కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు. 25 గ్రాముల బంగారు,...
News

కాణిపాకం ఆలయ అభివృద్ధికి మాస్టర్​ ప్లాన్

కాణిపాకం: కాణిపాకం పుష్కరిణిని తిరుమల తరహాలో అభివృద్ధి చేసి.. భక్తుల సౌకర్యార్థం ఫిల్టర్లు ఏర్పాటు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో తెలిపారు. అలాగే నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు రోజు అరటి ఆకులోనే భోజనం పెట్టే ఏర్పాట్లు చేస్తామని...