archiveKANAKADURGAMMA TEMPLE

News

కనకదుర్గమ్మ గుడి ఈవో బదిలీ

విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఈవో ఎంవీ సురేశ్‌బాబును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో రాజమహేంద్రవరం జాయింట్‌ కమిషనర్‌ భ్రమరాంబను నియమించింది. సురేశ్‌బాబును రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా పంపించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులును ప్రభుత్వం జారీ చేసింది. దుర్గ గుడి ఈవోగా...
News

దుర్గమ్మ రథం పైనున్న మూడు సింహాలు మాయం

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం వెండి రథానికి అమర్చిన నాలుగు సింహాల ప్రతిమల్లో మూడు అదృశ్యం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతర్వేది ఘటన తర్వాత ఆలయాల్లో రథాల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తాజాగా దుర్గమ్మ వెండి రథం...