లడాఖ్లో ‘దుమ్ము’ లేపుతున్న యుద్ధ ట్యాంకులు
తూర్పు లడాఖ్: మావో చైనా ఆట కట్టించేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే తూర్పు లడాఖ్లోని నియంత్రణ రేఖ వద్ద హిందుస్థాన్ కొత్త ఆయుధాలను ఎక్కుపెట్టింది. చైనా సరిహద్దులో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద తొలిసారి కే9- వజ్రా...
