డిజిటల్ వేదికపై లోక్పాల్ ఫిర్యాదుకు అవకాశం
పాలకులు, ప్రభుత్వోద్యోగులపై అవినీతి ఆరోపణలను పౌరులు ఇక ఆన్లైన్లోనూ దాఖలు చేయవచ్చు. ఇంతవరకు తపాలా, ఈ-మెయిల్, వ్యక్తిగతంగా మాత్రమే లోక్పాల్ కు ఫిర్యాదు చేసే వీలు ఉండేది. ఇక నుంచి వారు లోక్పాల్ ఆన్లైన్ అనే డిజిటల్ వేదిక ద్వారా కూడా...
