పాపం జుహీ చావ్లా : ప్రచారం కోసం ప్రాకులాట : రూ.20లక్షల జరిమానా
ఇటీవల పర్యావరణవేత్తగా అవతారమెత్తిన బాలీవుడ్ నటి జుహీ చావ్లా దేశంలో 5జీ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. జుహీ, మరికొందరికి రూ.20లక్షల...
