archive#JNU

News

భారతీయ సంస్కృతిలో విద్వేషానికి చోటు లేదు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

జేఎన్‌యూ: భారతీయ సంస్కృతిలో విద్వేషానికి ఎంత మాత్రమూ చోటు లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సమస్యలు, విరుద్ధ భావాలున్నప్పటికీ పరస్పర సమన్వయంతో కలిసి ముందుకు నడవడమే భారతీయ జీవన విధానమని చెప్పారు. కొన్ని విధ్వంసకర శక్తులు భారత దేశంలో అశాంతి...
News

షర్జీల్‌ ఇమామ్‌పై దేశద్రోహం కేసు

షర్జీల్‌ ఇమామ్‌పై ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశామని తెలిపారు. ఢిల్లీలో అల్లర్లకు కారకుడైన ఇమామ్‌ను డిసెంబర్‌ 13న పోలీసులు అరెస్టు చేసిన...
News

జేఎన్‌యూను సంస్కరించండి లేదా మూసేయండి : గురుమూర్తి

భారత వ్యతిరేక భావజాలం జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) డీఎన్‌ఏలోనే ఉందని ప్రముఖ ఆర్థిక వేత్త శ్రీ జి.గురుమూర్తి పేర్కొన్నారు. తమిళనాడులోని ఓ పత్రిక 50 వ వార్షికోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ యూనివర్శిటీని సంస్కరించనైనా సంస్కరించండి...
News

JNU దాడి నిందితులు కమ్యూనిస్టులే….

జనవరి 5న ఢిల్లీలోని జవహర్ లాల్ విశ్వవిద్యాలయంలో చెలరేగిన అల్లర్లకు ప్రధాన కారణం వివిధ కమ్యూనిస్ట్ విద్యార్ధి సంఘాలేనని డిల్లీ పోలీసుల దర్యాప్తులో తేలింది.  ఆనాటి సీసీటీవీ చిత్రాల ఆధారంగా పోలీసులు అల్లర్లకు కారణమైనవారిని గుర్తించారు. ఇందుకు సంబంధించి ఇప్పటిదాకా మొత్తం...
News

జేఎన్‌యూ దాడి ఘటనపై విచారణ కమిటీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జేఎన్‌యూ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి నిజానిజాలు నిగ్గు తేల్చనున్నట్లు జేఎన్‌యూ ఉపకులపతి ఎం.జగదీశ్‌కుమార్‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించి వర్సిటీ రిజిస్ట్రార్‌ డా.ప్రమోద్‌కుమార్‌ గురువారం ఓ...
News

దీపికా పదుకొణెపై ఫైరవుతున్న నెటిజన్లు

దీపికా పదుకొణె జేఎన్‌యూకు వెళ్లడంపై బీజేపీ నేత తజిందర్ బగ్గా మండిపడ్డాడు. దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామంటూ నినదించిన వారికి దీపికా మద్దతు తెలపడం దౌర్భాగ్యమని విమర్శించాడు. దీపికా పదుకొణె వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు. జేఎన్‌యూ ఘటనపై...
News

విధ్వంసానికి పాల్పడ్డ విద్యార్థులపై కేసు @ JNU

జేఎన్‌యూలోని వామపక్ష విద్యార్థి సంఘం నాయకురాలు అయిషీ ఘోష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి ఘటనకు ఒక రోజు ముందు అంటే జనవరి 4న వర్సిటీ సర్వర్ రూమ్‌ను ధ్వంసం చేసినందుకు గానూ అయిషీ ఘోష్‌, మరో 19 మందిపై...
News

జేఎన్‌యూ ఘటనలో కొందరిని గుర్తించామంటున్న పోలీసులు

దేశరాజధానిలోని ప్రఖ్యాత జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు పాల్పడిన కొందరు వ్యక్తుల్ని గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ముసుగులు ధరించి కర్రలు, ఇనుప రాడ్డులతో విశ్వవిద్యాలయంలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపస్‌లోని విద్యార్థులు, ప్రొఫెసర్లపై...