archivejeep

News

ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ఆంధ్రా కూలీలు దుర్మరణం!

కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌ జిల్లాలో దుర్ఘటన చిక్‌బల్లాపూర్‌: కర్నాటక రాష్ట్రం, చిక్‌బల్లాపూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కూలీలు మృత్యువాతపడ్డారు. కూలీలతో వెళ్తున్న జీపు ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ...