archive#Jawaharlal Nehru University

News

భారతీయ సంస్కృతిలో విద్వేషానికి చోటు లేదు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

జేఎన్‌యూ: భారతీయ సంస్కృతిలో విద్వేషానికి ఎంత మాత్రమూ చోటు లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సమస్యలు, విరుద్ధ భావాలున్నప్పటికీ పరస్పర సమన్వయంతో కలిసి ముందుకు నడవడమే భారతీయ జీవన విధానమని చెప్పారు. కొన్ని విధ్వంసకర శక్తులు భారత దేశంలో అశాంతి...
News

జేఎన్‌యూ తొలి మ‌హిళా వీసీగా శాంతిశ్రీ పండిట్

న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కేంద్రం ఆచార్య డి.శాంతి శ్రీ పండిట్ను నియమించింది. ప్రస్తుతం సావిత్రీబాయి పూలే వర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్న ఆమెకు జేఎన్యూ బాధ్యతలు అప్పగించింది. జేఎన్యూ వీసీగా మహిళా ప్రొఫెసర్ను నియమించడం ఇదే తొలిసారి....