archiveJavaad

News

దూసుకొస్తున్న జవాద్‌ తుపాను!

ఉత్తరాంధ్రలో రెడ్‌ అలర్ట్‌ విశాఖపట్నం: జవాద్‌ తుపాను దూసుకొస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలానికి, చేపలకంచేరు, పార్వతీపురం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు...