ప్రధానిపై విమర్శలు మాని అండగా నిలవండి : జార్ఖండ్ CM కు ఏపీ CM హితవు
కరోనాపై పోరాటంలో ప్రధాని మోడీకి అందరూ అండగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పేది ప్రధాని వినడం లేదంటూ ఝార్ఖండ్ సీఎం హేమంత్సోరెన్ చేసిన ట్వీట్పై జగన్ స్పందించారు. కోవిడ్పై జరుగుతున్న యుద్ధంలో వేలెత్తి చూపే...
