ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్ లు స్వాధీనం చేసుకున్నప్పటి నుండి కశ్మీర్ నుండి 60 మంది యువకులు అదృశ్యమయ్యారనే వార్తలను ఖండించిన కాశ్మీర్ పోలీసులు
ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వశమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 60 మంది యువకులు కశ్మీర్ నుండి అదృశ్యమయ్యారనే వార్తలను కాశ్మీర్ పోలీసులు ఖండించారు. కాశ్మీర్ లోయలోని వివిధ ప్రాంతాల నుండి 60 మంది యువకులు తాలిబాన్ లు ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి...
