జమ్ము కాశ్మీర్ : భాజపా నేత ఇంటిపై గ్రనేడ్ దాడి?
జమ్ముకశ్మీర్లో రాజౌరి జిల్లాలో భాజపా నేత జస్బీర్ సింగ్ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. జస్బీర్ కుటుంబ సభ్యులంతా కూర్చొని ఉండగా.. ఈ...
