ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్!
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లోని బస్తర్ అటవీ ప్రాంతం, సుక్మా జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో పారామిలటరీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. జాగర్కొండ పోలీస్ స్టేషన్కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీపీఆర్ఎఫ్లో...
