తాప్సీ, కశ్యప్ లు 650 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డారు – స్పష్టం చేసిన ఐటీ శాఖ
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సీ నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో వందలకోట్లు ఆదాయపు పన్ను ఎగ్గొట్టినట్లు ఆదాయపు శాఖ అధికారులు వెల్లడించారు. "ఫాంటమ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్" భారీ ఆదాయాన్ని ఆర్జించినట్లు తేలింది. అయితే ఇది...
