archiveISO accredited

News

కేంద్ర ప్రసాదం కింద సింహాచలానికి రూ.53 కోట్లు

విశాఖ : ఏపీలోని విశాఖపట్నం జిల్లా, సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి పుణ్యక్షేత్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చుతాడని ప్రసిద్ధికెక్కిన సింహాద్రి అప్పన్న ఆలయానికి ఐఎస్‌ఓ గుర్తింపు దక్కింది. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రత, పరిసరాల పచ్చదనం...