ఆత్మాహుతి దళంలో చేరి, కేరళ విద్యార్థి నజీబ్ దుర్మరణం!
ధ్రువీకరించిన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లో చేరేందుకు 2017లో దేశం విడిచి వెళ్ళిన కేరళకు చెందిన 23 ఏళ్ళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నజీబ్ మరణించినట్టు సమాచారం. నజీబ్ ఉగ్రవాద సంస్థలోని ఆత్మాహుతి దళం చేరి, ఓ...
