archiveIslamic State Khorasan warns

News

కశ్మీర్లో మరిన్ని దాడులు చేస్తాం: ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ హెచ్చరిక

రంగంలోకి కేంద్ర భద్రతా దళాలు న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో పౌరులపై మరిన్ని దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ తాజాగా హెచ్చరించింది. కశ్మీర్ లోయలో పౌరులపై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేసేందుకు కేంద్ర భద్రతా...