ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయం
మాయాపుర్: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం భారత్లో రూపుదిద్దుకోనుంది. బెంగాల్లోని మాయాపుర్ వాసుల దశాబ్దాల కల నెరవేరనుంది. మాయాపుర్లో ఇస్కాన్ సంస్థ నిర్మిస్తున్న వేదిక్ ప్లానెటేరియం 2024 నాటికి పూర్తికానుంది. ఇది పూర్తయితే వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కట్టడంగా నిలవనుంది....



