వాట్సప్ కు రూ.1,950 కోట్ల జరిమానా విధించిన ఐర్లాండ్
ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక 'వాట్సప్'నకు ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ సుమారు రూ.1,950 కోట్ల జరిమానా విధించింది! యూరోపియన్ యూనియన్ డేటా పరిరక్షణ నిబంధనలను ఆ సంస్థ 2018లో ఉల్లంఘించినట్టు నిర్ధరించింది. వినియోగదారుల వ్యక్తిగత వివరాలను ఫేస్బుక్ అనుబంధ సంస్థలతో...
