archiveInternational Maritime Boundary Line

News

భారత మత్స్యకారులపై పాకిస్తాన్ భద్రతాదళాల కాల్పులు

గాంధీన‌గ‌ర్‌: భారత మత్స్యకారులపై పాకిస్థాన్​ మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ గుజరాత్​ తీరంలోని అంతర్జాతీయ మారిటైం సరిహద్దు రేఖ వద్ద కాల్పులు జరిపింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన శ్రీధర్​ రమేశ్ చమ్రే మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం నాలుగు గంటల...