భారత మత్స్యకారులపై పాకిస్తాన్ భద్రతాదళాల కాల్పులు
గాంధీనగర్: భారత మత్స్యకారులపై పాకిస్థాన్ మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ గుజరాత్ తీరంలోని అంతర్జాతీయ మారిటైం సరిహద్దు రేఖ వద్ద కాల్పులు జరిపింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన శ్రీధర్ రమేశ్ చమ్రే మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం నాలుగు గంటల...
