archiveINS Visakhapatnam

News

భారత నౌకాదళంలోకి ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’

విశాఖపట్నం: భారత నావికాదళంలోకి మరో నూతన యుద్ధనౌకను ప్రవేశపెట్టారు. దేశీయంగా రూపొందించిన ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధనౌకను ఇవాళ జాతికి అంకితం చేశారు. ముంబై తీరంలో రక్షణమంత్రి రాజ్నాథ్‌ సింగ్‌ చేతుల మీదుగా ఈ నౌకను నావికాదళంలో ప్రవేశపెట్టారు. దీన్ని విశాఖపట్నంలో మోహరింపజేయనున్నారు....