archiveINS AIRAVAT

News

కరోనా వేళ ఇండోనేషియాకు భారత్ సాయం – జకార్తా చేరుకున్న భారత నౌక ఐరావత్

భారత్ నుండి 5 క్రయోజనిక్ కంటైనర్లతో, వంద మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇతర సామగ్రితో ఇండోనేషియా రాజధాని జకార్తాకు ఐఎన్ఎస్ ఐరావత్ చేరుకుంది. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సాయంలో భాగంగా భారత్ వీటిని పంపింది....