archive#inhuman incident

News

భార్య బ‌రువు పెరిగింద‌ని ట్రిపుల్ త‌లాక్ చెప్పిన భ‌ర్త‌!

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌ మేరఠ్​లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. భార్య లావు అయిందని ట్రిపుల్ తలాక్ చెప్పాడు ఓ భర్త. తనకు న్యాయం చేయాలని బాధితురాలు లిసాడిగేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తన కుటుంబంతో కలిసి పోలీసులకు తనకు జరిగిన అన్యాయాన్ని...