archiveInflation increased in Pak

News

పాక్ లో గణనీయంగా పెరిగిన ద్రవ్యోల్బణం… భారత్ నుండి దిగుమతులు లేకపోవడమే కారణం..

పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణ రేటు 12 శాతానికి చేరుకుంది. చక్కెర ధర కిలోకు 110 రూపాయల వరకు, రంజాన్ సందర్భంగా పిండి కిలోకు రూ .96 వరకు పెరిగింది. ఆగస్టు 2019 కి ముందు, ద్రవ్యోల్బణం ఇంత దారుణంగా లేదు. ఎందుకంటే అప్పుడు...